కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ రాంబందుల రాజ్యం వస్తుందని, తెలంగాణ ప్రజల బతుకులు ఆగమైతాయని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శని
ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనం హారతి పడుతున్నారు. గులాబీ పార్టీ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అన్ని వర్గాల నుంచి పార్టీకి మంచి స్పందన లభిస్తున్నది.
రైతుల గోసను తీర్చింది బీఆర్ఎస్ ప్రభ్వుమేనని బీఆర్ ఎస్ పార్టీ జిలా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని పార్టీ కార్యాల యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి మం గళవారం సమావ
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కోరారు. గురువారం భూదాన్పోచంపల్లిలోని 9, 10, 11 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్�
వలిగొండ : రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక విజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని భువనగిరి శాసన సభ్యుడు పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని టేకులసోమారం, రెడ్లరేపాక, దాసి�
భువనగిరి అర్బన్ : గ్రామాల్లోని ప్రజా సమస్యలు తీర్చడం కోసమే మీ ముందుకొస్తున్నానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లె పర్యవేక్షణలో భాగంగా ఉదయం 8 గంటలకు మండలంలోని చీమలకొండూర్, ముస్త్యాలపల్లి గ్�
భువనగిరి : గ్రామాల్లోని ప్రజా సమస్యలు తీర్చడంకోసమే మీ ముందుకొస్తున్నానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లె పర్యవేక్షణలో భాగంగా ఉదయం 8 గంటలకు మండలంలోని చీమలకొండూర్, ముస్త్యాలపల్లి గ్రామాలలో మ�