పరిగి, జూన్ 9 : పరిగి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం పరిగిలోని 15వ వార్డులో నిర్మాణం చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీని ఎమ్మెల్యే ప్రారంభించారు. �
పరిగి, మే 12 : ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో పరిగి మండలం సుల్తాన్పూర్, రంగంపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్
పరిగి, మే 8 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లా �
పరిగి, మే 6 : బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపులో మహిళలు ముందున్నారని, 97 శాతం సజావుగా చెల్లిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. అందువల్లే స్వయం సహాయక సంఘాలకు రుణ పరిమితి పెం�
పరిగి : పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పుట్టినరోజు వేడుకలు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం హైదరాబాద్లోని స్వగృహంలో వేద పండితులు ఎమ్మెల్యే మహేశ�