ఇప్పటికే నిధులు మంజూరై.. పనులు ప్రారంభమైతే ప్రభుత్వం ఏమి చేయాలి.. ఆ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలి.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం రేవంత్రెడ్డి ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె అనుకున్నట్టుగానే పాదయాత్ర చేపట్టారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లి రెవెన్యూ పరిధిలోని 180 సర్వే నంబర్లోని 99.14 ఎకరాల భూమిని గోశాలకు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. గురువారం ఆ భూముల వద్దకు హెచ్ఎండీఏ అధికారులు రావడంతో భూబాధితు�
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి భూముల వ్యవహారం మరింత క్లిష్టతరంగా మారుతున్నది. దశాబ్దాలుగా నమ్ముకున్న తమ భూములను కాపాడుకునేందుకు నిరుపేద రైతులు కంటి మీద కునుకు లేకుండ
Congress Party | తెలంగాణ కాంగ్రెస్లో మరో ముసలం పుట్టినట్టు తెలుస్తున్నది. రహస్య సమావేశాలు పెట్టొద్దన్న అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరిస్తూ.. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గుర్తుతెలియని ప్రదేశంలో రహస్య�