రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, రూ.3వేల కోట్లతో వికారాబాద్ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమా�
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో యు
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి విద్యార్థీ నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని రాష్ట్ర శాసనసభాపతి, వికారాబా ద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దిన�
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శాసన సభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం మోమిన్పేట మండల కేంద్రంలోని రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక భవనాన్ని ఆయన జడ్పీ చైర
ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలంగాణ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. ఆదివారం అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వికార�
వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నూతన స్పీకర్గా వ్యవహరించనున్నారు. స్పీకర్ పదవికి నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసింది.