ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. రంజాన్ పండుగను పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాండూరు, ఐబీ మసీదుల్లో సోమవారం మ�
కార్యకర్తలే మా బలం.. బలగమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. సోమవారం కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామ సమీపంలోని సుమంగళి
బెల్లంపల్లిలో బీఆర్ఎస్ సైన్యాన్ని చూసి ప్రత్యర్థి పార్టీల్లో వణుకుపుడుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బెల్
గత పాలకుల పట్టింపులేనితనంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక శ్రద్ధతో గడప గడపకూ అభివృద్ధి, సంక్షేమ ఫల�