సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రులతో దోస్తీ చేస్తూ, రాష్ర్టానికి వచ్చి బీజేపీని తిడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబు విమర్శించారు.
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) - ద్వారకానగర్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో జగన్నాథ రథయాత్ర సోమవారం కన్నుల పండువగా కొనసాగింది. ఈనెల 5న కొత్త గంజ్ క్లాక్టవర్ సమీపంలో విశాలమైన మండపం పైన
సోనియా పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 9న నిర్వహించే తెలంగాణ తల్లి ఉత్సవాలను ఖండిస్తున్నామని, సోనియా మెప్పు కోసం సీఎం రేవంత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్బన్ ఎమ�
ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియమ్మ ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లయిందో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శుక్రవారం నిజామాబాద్లో ఆయన విలేకరులతో మ�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ఎంతో బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది. విధుల దుర్వినియోగానికి దూరంగా ఉండ�
నిజాంషుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని కాంగ్రెస్ చెప్పడం కేవలం ఎన్నికల స్టంటేనని ఎంపీ అర్వింద్ విమర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి ఆయన శుక్రవారం బీజేపీ
నగర శివారులోని దుబ్బ ప్రాంతంలో ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ-1) అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 2.0 కార్యక్రమం కింద కేంద్ర, ర
‘ప్రజా పాలన’ పేరు చెప్పి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఒకటే పాట పాడారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ప్రజాస్వామ్యబద్ధ పాలన కొనసాగిస్తామని సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, నాయకులు �
నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం గందరగోళంగా మారింది. నగర మేయర్ దండు నీతూకిరణ్ అధ్యక్షతన గురువారం బడ్జెట్ సమావేశం నిర్వహించగా.
కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతకాని దద్దమ్మలు. అరవై ఏండ్ల పాలనలో పసుపు రైతులను అధోగతి పట్టించిండ్రు. చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేయించిండ్రు. అలాంటి కాంగ్రెస్ దొంగలను రైతులు నమ్మొద్దని నిజామాబాద్ ఎంపీ అ�
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేద్దామని, అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూ