ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 25సార్లు ఢిల్లీకి ఎవరి కాళ్లు మొక్కడానికి వెళ్లారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ రెండుమూడు రోజులు అక్కడే మకాం వేశారన�
రేవంత్రెడ్డీ.. రాష్ర్టానికి ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి నిలదీశారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టిన కేసీఆర్పై ఏ�
మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మంది ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ ఎన్నో ఉన్నత పదవులు కట్టబెట్టి తగిన గౌరవం కల్పించారని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా విజయం బీఆర్ఎస్ పార్టీదేనని బీఆర్ఎస్ ఎల్బీనగర్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. కర్మన్ఘాట్ వంగ శంకరమ్మ గార్డెన్స్లో నిర్వహించిన గిరిజను�
నూతనంగా ఏర్పాటు చేస్తున్న పోలీస్స్టేషన్లతో ప్రజలకు మరింత భద్రత పెరుగుతున్నదని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. నాగోల్లోని మమతానగర్కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నాగోల్ పోలీస్స్ట�
ప్రజల కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని, అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా పచ్చదనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దే�
వరద నీటి కాలువల పనులను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చూడాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ను కలిసి కోరారు. గడ్డిఅన్నారం డివిజన్లో చేపట్ట
నియోజకవర్గం పరిధిలో నెలకొన్న ప్రధాన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్లో భాగంగా చంపాపేట డివిజన్