బీఆర్ఎస్.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచారంపై మరింత దృష్టిపెట్టింది. సభలు, సమావేశాలతో ప్రజలకు చేరువైన పార్టీ.., ఇంటింటా ప్రచారంతో దూసుకుపోతున్నది.
తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, మర్లపెల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్తోనే ఆదివాసీ, గిరిజనులకు ప్రత్యేక గుర్తింపుతో పాటు గ్రామాల అభివృద్ధి జరిగిందని జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి అన్నారు. మండలంలోని అంబుగాం, లింగూడ,
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి పేర్కొన్నారు. గురువారం బోథ్లో,
సీఎం కేసీఆర్తోనే రైతురాజ్యం సాధ్యమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మంగళవారం మండలంలోని సిరిచెల్మ గ్రామంలో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ గెలుపు కోసం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్�
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు.