‘తెలంగాణల పల్లెలు, తండాల్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి తాండవమాడుతున్నయ్.. ఈ అభివృద్ధి ఇట్లనే కొనసాగాలంటే మీ ఆశీర్వాదం ఉండాలె.. బీఆర్ఎస్ను గెలిపించాలె’ అని ప్రజలకు బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్
మహబూబాబాద్ జిల్లా కేంద్రాన్ని ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కోరారు. శుక్రవారం శనిగపురం రోడ్డులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన
నియోజకవర్గంలోని ఒక్కో కార్యకర్త 200మంది ఓటర్లు టార్గెట్గా పనిచేస్తే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మున్స�
MLA Shankar Naik | తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమాలతో ప్రతి ఊరురా చెరువుల్లో నీలి విప్లవం వచ్చిందని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ (MLA Shankar Naik ) అన్నారు.
Shankar Naik | ‘నియోజకవర్గంలో నాకు ప్రత్యర్థులు లేరు. ఎవరైనా నిలబడితే డిపాజిట్లు వచ్చుడు కూడా కష్టమే. నాకు నేనే పోటీ.. ప్రజల మద్దతుతో మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగరేసి హ్యాట్రిక్ సాధిస్తా. ఇందులో అనుమానం లేదు. అభ