దేశానికి భౌగోళికంగా అత్యంత సున్నితమైన ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో దశాబ్దాల కాలంగా సాధారణ జనజీవితమే కష్టతరమైన వేళ అక్కడ్నుంచి యువకులు ఒక ఆటను కెరీర్గా ఎంచుకోవడమే ఒక సాహసం.
జమ్మూకశ్మీర్ సాధించింది! 1959-60 సీజన్లో అరంగేట్రం చేసిన ఆ జట్టు.. 67 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 92 ఏండ్ల రంజీ చరిత్రలో తాము తొలి మ్యాచ్ ఆడిన 24,150 రోజుల తర్వాత మొదటి టైటిల్ను కైవసం చేసుకుని ఆ రాష్ట్ర �
Jitendra Singh | బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎల్ ఆటగాడు, మాజీ జమ్మూ కశ్మీర్ క్రికెటర్ మిథున్ మన్హాస్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అభినందనలు తెలిపారు. రోజర్ బిన్నీ గత నెలలో బీసీసీఐ
Mithun Manhas | భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)’ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ (Mithun Manhas) నియమితులయ్యారు. ఇవాళ (ఆదివారం) ముంబైలోని బీసీసీఐ కార్యాలయం (BCCI office) లో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో మన్హాస�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి రేసులోకి మరో క్రికెటర్ పేరు వచ్చి చేరింది. నిన్నటి దాకా బీసీసీ తదుపరి చీఫ్ దిగ్గజ క్రికెట్ సచిన్ టెండుల్కర్, మాజీ స్పిన్నర్ హర్బన్సింగ్ పేర్లు ప్రము
బీసీసీఐ త్వరలో భర్తీ చేయనున్న సెలెక్టర్ల రేసులో మాజీ క్రికెటర్లు నిఖిల్ చోప్రా, మిథున్ మన్హాస్తో పాటు ఇది వరకే జూనియర్ సెలక్టర్గా ఉన్న కృష్ణ మోహన్ పోటీలో ఉన్నారు. వెస్ట్జోన్ తరఫున ప్రాతినిధ్యం �