శివారు ప్రజలకు పట్టణ ‘భగీరథ’ ఫలాలు ఔటర్ లోపలి ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బాధ్యత స్థానిక సంస్థలకే.. మూడుసార్లు జలమండలి, సీడీఎంఏ చర్చలు ఆగస్టు మొదటి వారంలో ఉత్తర్వులకు చాన్స్ మున్సిపాలిటీలకు పెరగనున్న �
భగీరథ పైపులైన్| ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ వాల్వు లీకయ్యింది. రిమ్స్ సమీపంలో ఉన్న భగీరథ పైపులైన్ వాల్వ్ను ఇవాళ ఉదయం ఓ పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో వాల్వు ఊడి 50 అడుగుల ఎత్తులో నీరు ఎగిరి
మంచినీరు, రహదారులు, విద్యుత్, గృహ నిర్మాణం లాంటి మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తున్నది. ప్రతీ ఇంటికి ప్రతిరోజ�
గోదారమ్మకు ప్రజాప్రతినిధుల పూజలు హల్దీవాగులో పరవళ్లు తొక్కుతున్న గంగమ్మ వెల్దుర్తి, ఏప్రిల్ 18: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భగీరథ ప్రయత్నం ఫలించింది. ఎక్కడో ఉన్న గోదావరి జలాలు మండుటెండల్లో సైతం మెత�
రైతుల్లో ధైర్యం, ఆత్మ విశ్వాసం నింపినం నాడు 20 లక్షల ఎకరాలు పండితే గొప్ప ఈ యాసంగిలో 62 లక్షల ఎకరాలపైనే ఇది కాదా అభివృద్ధి? ఇది కాదా సక్సెస్? అతిత్వరలో పెన్షన్ అర్హత వయస్సు తగ్గింపు తాగునీటి సమస్యకు భరతవాక్�
25 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వండి రాజ్యసభలో ఎంపీ సంతోష్కుమార్ పార్లమెంట్లో తెలంగాణ హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు రూ.25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాజ్యసభ ఎంపీ సంతోష్కుమార్ కేంద�
అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
న్యూఢిల్లీ: కేటాయింపుల బిల్లుపై ఇవాళ రాజ్యసభలో ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మూడవ క్వార్టర్లో మళ్లీ గాడిలో పడుతుందని ఎకనామిక్ సర్వే వెల్లడించిందని, ఇది శు�
హైదరాబాద్ : ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు వంటి సహజ వనరులను కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించ�