దశాబ్దాల క్రితం నల్లగొండ మున్సిపాలిటీ, నిడమనూరు మండలంలోని 80 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించిన ముప్పారం మంచినీటి పథకం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది.
మంచినీటి కోసం వారం నుంచి ఇబ్బంది పడుతుంటే.. గేట్వాల్ హోల్ను మట్టితో నింపడం ఏంటని మిషన్ భగీరథ అధికారులను పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్లో శుక్రవారం గ్రామస్తులు నిలదీశారు.
గ్రామీణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పంచాయతీ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మిషన్ భగీరథ ఉన్నతాధికారులు సూచించారు.