జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా వలస వచ్చి జీవనం సాగిస్తున్న గొత్తికోయ ఆదివాసీలకు తాగునీటితోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభు త్వం.
రాష్ట్రం ఏర్పడిన నాడు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన నిపుణులు ఈ ప్రాంతానికి ఏమేం అవసరం ఉన్నాయో.. వాటన్నింటిని విభజన చట్టంలో పొందుపరిచారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, రాష్ర్టానికి ఒక గిరిజన యూనివర్సిట�
నాడు గుక్కెడు నీటి కోసం జనం బిందెడు కష్టాలు పడేవారు. కిలోమీటర్ల మేర నడిచివెళ్లి బోర్లు, బావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకునేవాళ్లు.. ఎప్పుడో ఒక్కసారి కాలనీలు, గ్రామాలకు వచ్చే నీటి ట్యాంకర్ కోసం పనులు మానుక
ప్రణాళికాబద్ధంగా మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20,21,23,28,31,32 డివిజన్లలో రూ.9.10కోట్ల అభివృద్�
ఇంటింటికీ శుద్ధ జలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిష న్ భగీరథ పనులు సదాశివపేటలో పూర్తయ్యాయి. రూ. 44.47కోట్ల నిధులతో 130 కి.మీ ఇంట్రా పైపులైన్, ఎనిమిది ట్యాంకులను మున్సిపల్ అధికారులు �