సైదాబాద్ బాలుర-1 తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో బుధవారం ముక్తి భారత్ అభియాన్ స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేసి, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఏ సొసైటీలోనూ లేనివిధంగా మైనార్టీ గురుకులంలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం కొనసాగుతున్నది. అవుట్ సోర్సింగ్లో నియమితులైన విశ్రాంత ఉద్యోగులే అకడమిక్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ పెత్తనం చెలాయి�
పట్టణంలోని మైనార్టీ బా లుర ఇంగ్లిష్ మీడియం గురుకుల పాఠశాల వి ద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం అల్పాహారంగా కిచిడీ భుజించాక ప్రార్థ న అనంతరం 10 గంటల సమయంలో ఫుడ్పాయిజన్తో కడుపు నొప్పి, వాంతు�
Mahabubnagar | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లోని ఏదో చోట గురుకులాలు, కస్తూర్బాల్లోని విద్యార్థులకు ఫుడ్పాయిజన్ అవుతూనే ఉన్నది. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని(Jadcharla) మైనార్టీ బాలుర ఇంగ్లిష్ మీడియం గుర�