మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ అధిష్ఠానం హామీ ఇచ్చిన మాట నిజమేనని, అధిష్ఠానం పెద్దలతో జరిగిన చర్చల్లో తాను కూడా పాల్గొన్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమ�
మంత్రి పదవులు ఇవ్వలేని ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవులు అప్పగించే అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేప�
రాష్ట్ర జనాభాలో 10.8 శాతం ఉన్న ముస్లింలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ మైనార్టీ నేత వహీద్ అహ్మద్ ఏఐసీసీ ప్రెసిడెంట్ మలికార్జున ఖర్గేను ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
అధికార పార్టీ కాంగ్రెస్లో అసంతృప్తి రాజుకున్నది. జిల్లాలోని ఎమ్మెల్యేలు మొదలుకొని జిల్లాస్థాయి నేతలు, నియోజకవర్గ, కిందిస్థాయి లీడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పదేండ్ల తర్వాత అధికారంలోకి రావడంతో ఆ ప
యాదవుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివక్ష చూపుతున్నారని తెలంగాణ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డీ రాజారాంయాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో యాదవులు, మున్నూరు కాపులు, ఎంబీసీలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే కా