యాదవులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ విమర్శిం చారు. యాదవ భవనం కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.5 కో�
కాంగ్రెస్లో నలుగురు లంబాడీలు ఎమ్మెల్యేలుగా ఉన్నా మంత్రిపదవి దక్కలేదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్ చెప్పారు. లంబాడీలకు అన్యాయం చేస్తే సహించమని హెచ్చరించారు. గురువారం బాగ�
గిరిజన లంబాడీలకు మంత్రి పదవులు ఇవ్వకుండామోసం చేసిన కాంగ్రెస్ పార్టీ హఠావో.. బంజారా బచావో నినాదంతో భవిష్యత్తు కార్యక్రమాలు చేపడుతామని ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహనాయక్ తెలి
తమను ఎంతో మంది తొక్కేయాలని చూశారని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎమ్మెల్యే వరకు ఎదిగామని, ఇలాంటి తొక్కివేత చర్యలు తమ బలమని వారనుకుంటున్నా, అది వారి బలహీనతని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భార్�
అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి నిరాశే మిగిలింది. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న ధీమాతో ఉన్న
రాష్ట్రంలో పది ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా పోయిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వాపోయారు. ఇప్పటివరకు స్థానం దక్కని ప్రతి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశ�
అధికారంలోకి వచ్చిన కొత్తలో పదేండ్లు అధికారంలో ఉంటామని చెప్పేవారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నా కొద్ది మళ్లీ మనమే గెలుస్తామనే ఉపన్యాసం మరింత ఎక్కువ సాగుతుంది. మళ్లీ గెలుస్తామని సీఎం ఎంత గట్టిగ
Komatireddy Rajgopal Reddy |త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగనున్న నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హోంమంత్రిత్వ శాఖ అంటే ఇష్టమని స్పష్టంచేశారు.