పీఆర్ఎల్ఐ మోటర్లను ఆన్చేయగానే సమైక్య పాలనలో ఉమ్మడి జిల్లాకు పట్టిన దరిద్రమంతా పోతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మహబూబ్నగర్ మున్సిపల్, అర్బన్ పరిధిలోన�
నిత్యం వ్యాయామం చేయడం వల్ల శారీరక ఉల్లాసం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. పోలీసు, యువజన, క్రీడా శాఖల ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగా�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చే
రాష్ట్రంలో ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించే సదుద్దేశంతో సీఎం కప్ టోర్నీని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నీల ద్వారా ప్ల
పాలమూరు పట్టణంలో సమస్యలు లేకుండా అభివృద్ధి చేసేందుకే వార్డు పర్యటన చేపట్టినట్లు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం పాలకొండ నుంచి పర్యటనకు శ్రీ కారం చుట్టారు. ముందుగా ఆంజనేయస్వామి ఆల
‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న 700 ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజ�
రాష్ట్రంలోనే తొలిసారి మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ దేవాలయం వద్ద రోప్వే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయమై పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉన్నతాధికారులతో సమీక్షి
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు జాతీయ భావం చాటేలా తెలంగాణ ప్రగతి ప్రతిబింబ