శ్రీరామనవమి ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం భద్రాచలం రానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు ఖమ్మం చేరు�
కేసీఆర్ విజన్తో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, కానీ ఆ ప్రగతిని కళ్లున్నా కొందరు కబోదులు చూడలేకపోతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎ�
ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఈ నెల 10న ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
‘75 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ ప్రజలు 60 ఏళ్ల పాటు అస్తిత్వం కోసమే ఉద్యమించారు.. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ప్రజలను ముందుండి నడిపి స్వరాష్ర్టాన్ని సాధించారు.. అనతికాలంలోనే రాష్ట్రంలోనే దేశంలోనే అగ్రగామిగ
బీజేపీ నాయకులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు.