నగర ప్రజలందరికీ ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్ట,సుఖాలు, బాధలు, ఇబ్బందుల్లో అండగా ఉన్నానని, ఎవరికి కష్టమొచ్చిని అన్నా అంటే అందుబాటులో ఉండే తనను మరోసారి ఆశీర్వదించండి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాన�
హైదరాబాద్లో పర్యావరణహితం కోసమే ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు.
ఎందరో అమర వీరుల త్యాగ ఫలితమే తెలంగాణ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది అమరులైన తరువాత నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం ప్ర�
పట్టణంలో ఆర్టీసీ బస్డిపోపై అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మబోరని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, జడ్పీటీసీ రవి, కమ్మర్పల్లి మార్కెట్
భాగ్యులు, ఆపదలో ఉన్నవారికి రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని అనేక మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికసాయాన్ని మంజూరు చే
ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు టీఎస్ ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. నిరుడు 100 బస్టాండ్లను ఆధునీకరించగా.. ఈ ఏడాది 150 బస్టాండ్లను ఆధునీకరిం�
ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేన్ని రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని బావోజీతండా, మల్లేపల్లి, రాములుతండా, పరికల�
ఆర్టీసీలో కొత్తగా 1,360 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శనివారం అసెంబ్లీలో ఆ శాఖ నిర్వహణ పద్దు కింద రూ.1,644.46 కోట్లను ప్రతిపాదించారు.
ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన దివ్యాంగులకు అండగా నిలిచింది తెలంగాణ సర్కార్. వివిధ పథకాలతో చేయూత ఇవ్వడంతోపాటు వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. దివ్యాంగులకు నెలనెలా పింఛన్తోపాటు రాయిత
పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.