రైతు వేదికలు | రైతు వేదికలు కర్షక దేవాలయాలుగా బాసిల్లుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. రైతు వేదికల నిర్మాణాల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీ�
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | దళితబంధు పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఎస్సీ కులస్తులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో �
హైదరాబాద్ : తెలంగాణ వేరుశనగ నాణ్యతలో దేశంలోనే నంబర్ వన్. అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. రాష్ట్రంలో భవిష్యత్ యాసంగి పంటగా వేరుశనగను లక్షలాది ఎకరాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మం�
ఎరువులు | గత ఏడేండ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని ఇఫ్కో ప్రతినిధితులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. �
వేరుశనగ ప్రాసెసింగ్ | వనపర్తిలో వేరుశనగ ప్రాసెసింగ్, అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
తెలుగుయూనివర్సిటీ, జూలై 29: తెలుగు సాహిత్యాన్ని అన్ని కోణాల్లో సృశించిన జ్ఞానపీఠ పురస్కారగ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి తెలుగు సాహిత్య కిరణమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభివర్ణించ�
మంత్రి నిరంజన్ రెడ్డి
| మండల స్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కమిటీలకు జడ్పీటీసీలను శాశ్వత సభ్యులుగా పరిగణించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు.