మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ సోమవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ జాబితాలో ఉన్నారు.
బీజేపీ పాలనలో దేశ వ్యవసాయరంగం కుదేలవుతున్నది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు నానాటికీ దారుణంగా దిగజారుతుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతంగా ఉన్న ఈ వృద్ధిరేటు 2022-23లో 3.3 శాతా�
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించేందుకు ఓ చట్టాన్ని తెచ్చే ఉద్దేశం ఉందా? లేదా ? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వరావు కేంద్రాన్ని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్న దుష్ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. గతంతో పోలిస్తే తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు చాలా మేరకు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శ�
దక్షిణాది రాష్ర్టాల్లో చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిషరించి, వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు, రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.