పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన వింత వ్యాఖ్యలతో మరోసారి నవ్వుల పాలయ్యారు. భారత్లో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్లో ఫ్లడ్లైట్లను తమ దేశ సైబర్ యోధులు హ్యాక్ చేశారని చెప్పి నెటిజన్ల చేతిలో విపరీతంగ�
ఒక పక్క భారత్ ఎప్పుడు సైనిక దాడికి దిగుతుందోనని భయంతో వణుకుతూనే మరో పక్క అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది.
కశ్మీర్ ఎన్నికల వేళ పొరుగు దేశమైన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్, కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ ఒకే అ
పాకిస్థాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీపై నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజ ఆసిఫ్ బుధవారం తెలిపారు.
ఉగ్రవాదంపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశమే ఉగ్రవాదానికి బీజాలు వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడి ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ �