టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో గులాబీ పార్టీకి అపూర్వ మద్దతు లభించింది. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెం ఎస్సీ కాలనీలో �
మునుగోడులో దూకుడు కొనసాగిస్తున్న టీఆర్ఎస్ నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతున్నది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే తన పదవ�
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, జనవరి 21(నమస్తేతెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని, జాతీయ వాదంలో వారి డొల్లతనం కనిపిస్తున్నదని విద్యుత�
రూ.1.45 కనీస ధరకే యూనిట్ ఇతర రాష్ర్టాల్లో చాలా ఎక్కువ బెంగాల్లో రూ.4.02, పంజాబ్లో రూ.3.49, గుజరాత్లో రూ.3.30, యూపీలో రూ.3 తెలంగాణలో ఏటా 10 వేల కోట్ల సబ్సిడీ అయినా విద్యుత్తు సంస్థలకు తప్పని నష్టాలు చార్జీల పెంపు తప్ప�
Minister Jagadeesh Reddy | రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు 2014లో సూర్యాపేటలో మొదలు పెట్టిన అభివృద్ధి యజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతోంది. సూర్యాపేట పట్టణాన్ని సుందర నగరంలా తీర్చిదిద్దడమే
Minister Jagadeesh Reddy | పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
వారి మాటలు జోకర్లు, బ్రోకర్లలానే నిర్మాణాత్మకమైన ఆలోచనలు రావు పీసీసీ చీఫ్ అనే సోయి లేదు రేవంత్రెడ్డిపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ నల్లగొండ, అక్టోబర్ 26: చెత్తగాళ్లకు చెత్త ఆలోచనలే వస్తాయని, ఓ రాజకీయ పా