బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన వేదికపై అమ్మవారు ఆసీనులు కాగా అశేష సంఖ్యలో భక్తులు తిలకిస్తుండగా ఎల్లమ్మ వారు.. జమదగ్ని మహర్షిని (త్రిశూ
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా మణులు చీరకట్టి.. తళుక్కున మెరిసిపోయారు. భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డ టూర్కు వెళ్లారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు.
యువత నూతన ఆలోచనల విధానం, నైపుణ్యం వల్ల దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుందని, దేశాల మధ్య ఆలోచనల పరస్పర బదిలీ జరగాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేరొన్నారు.