కరోనా మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర
మంత్రి ఎర్రబెల్లి | ప్రభుత్వం చేస్తున్న కృషిలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి చేశ�
మంత్రి ఎర్రబెల్లి | కరోనా మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి వల్ల కోవిడ్ వ్యాప్తి రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడిడికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, ప్రభుత్వం చేస్తున్న కృషిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) భాగస్వాములు కావాల�
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో కొత్తగా 6 మెడికల్ కళాశాలలు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, 12 ప్రాంతీయ ఔషధ ఉప కేంద్రాలు, 40 ప్రభుత్వ దవాఖానలలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ప�
మంత్రి ఎర్రబెల్లి | కరోనా నియంత్రణ కోసం, వైరస్ బారిన పడిన వారి వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | ప్రభుత్వ హాస్పిటల్స్లో కొవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలందించి, ప్రజల్లో నమ్మకం కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పసుల సాంబయ్య అకాల మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.