సీఎం కేసీఆర్ శంకుస్థాపన | వరంగల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
మంత్రి ఎర్రబెల్లి | గ్రామ పంచాయతీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల గౌరవ వేతనం, సెర్ప్ ఉద్యోగుల జీతాలను 30% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం కావడానికి అధికారులు అంతా అంకితభావంతో కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేసేందుకే నూతన కలెక్టరేట్లను నిర్మిస్తున్నామని పంచాయతీ రాజ్, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయం రాష్ట్రానికి మాకుటాయమనంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించి మాట్లాడారు.
మంత్రి ఎర్రబెల్లి | పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా నియమితులైన తర్వాత రాష్ట్రానికి మొదటిసారిగా విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం రాజ్భ�