మంత్రి ఎర్రబెల్లి | గ్రామపంచాయతీల్లో పెండింగ్లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.217 కోట్లు 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధులను విడుదల చేసింది.
మంత్రి ఎర్రబెల్లి | వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో 250 పడకలతో అన్ని వసతులు కల్పించడం కోసం నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స�
మంత్రి ఎర్రబెల్లి | నూతనంగా ఎన్నికైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును మర్యాద పూర్వకంగ
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి రాష్ట్రం ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తున్నాదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు
మంత్రి ఎర్రబెల్లి | కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మంత్రులు | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే సీఎం కేసీఆర్, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్లతో పాటు రాష్ట్రంలోని కరోనా బారినపడ్డ ప్రజలు కూడా త�
మంత్రి ఎర్రబెల్లి | కరోనా నివారణ కోసం మే 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన వారందరికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
మంత్రి ఎర్రబెల్లి | కొవిడ్ బాధితుల చికిత్స కోసం వరంగల్లోని ఎంజీఎం దవాఖనలో అన్ని ఏర్పాట్లు చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి | బీజేపీ చేస్తున్న మోస పూరిత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పార్టీ కార్యకర్త పై ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రా�