‘సార్.. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. సీపీఎస్ను రద్దుచేయాలి. పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. రూ. 11వేల కోట్ల పెండింగ్ బిల్లులున్నాయి. హెల్త్కార్డులివ్వలేదు. ప్రభుత్వం చెప్పే తీపి కబురు కోసం రాష్ట్రంలోని 13 లక్�
కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ), అన్నారం (సరస్వతీ బరాజ్)ను నేడు రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించనుంది. మొదట రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఐటీ, ఇండ్రస్ట�
ఈ నెల 29న రాష్ట్ర మంత్రుల బృందం జిల్లాలోని మేడిగడ్డ, అన్నారం బరాజ్లను సందర్శించింది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖల మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్బాబు, రెవెన్య�
జ్యోతిరావుపూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ పేరు మారుస్తూ సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రజావాణిగా పిలువాలని అధికారులకు సోమవారం ఆదేశాలకు జారీ చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ జరిగింది.
TS Cabinet | కొత్తగా కొలువుదీరిన సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం సెక్రటేరియట్లో భేటీ అయ్యింది. సమావేశానికి మంత్రులతో పాటు సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్�