ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జైలు నుంచి పాలన మొదలుపెట్టారు. అరెస్టయిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేశారు.
శనివారం రాత్రి ఢిల్లీలోని ఓ బోరు బావిలో పడిన గుర్తు తెలియని యువకుడు(30) మృతి చెందాడు. మృతుడు దొంగతనం చేసిన తర్వాత తప్పించుకొనే ప్రయత్నంలో బోరు బావిలో పడిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Atishi | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణల కేసులో ఢిల్లీ మంత్రి అతిషికి నోటీసులు అందించేందుకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె నివాసానికి వెళ్లారు. తాము వెళ్ల�
దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi) వాయు నాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోయింది. గాలి కాలుష్యంతో (Air pollution) హస్తినలోని చాలాచోట్ల వాయు నాణ్యత సూచీ 450 పాయింట్లు దాటింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అరెస్టు చేస్తారని ఆప్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ (ED) ముందుకు వెళ్లనున�
CM Kejriwal: ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసేందుకు ఈడీ ప్లాన్ చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి ఆతిషి ఆరోపించారు. నవంబర్ 2వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు సమన్లు జారీ చేస�
ఢిల్లీ సర్కారు, ఎల్జీ మధ్య మరో వివాదం తలెత్తింది. ఉచిత విద్యుత్తు పథకాన్ని అడ్డుకునేందుకు ఎల్జీ సక్సేనా కుట్రలు పన్నుతున్నారని, విద్యుత్తు సంస్థలతో కుమ్మక్కయ్యారని మంత్రి ఆతిశీ ఆరోపించారు.