చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం దోమ మండల పరిధిలోని దోర్నాల్పల్లి, బాస్పల్లి గ్రామాల్లో వాసన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిరుధాన్యాలు
కొత్తవి వింతగా అమ్ముడుపోయే మార్కెట్లో పాతవి అమ్మడం కళే! ఒక తరం ఆస్వాదించిన సంప్రదాయ రుచుల్ని ఈ తరం అంతకన్నా ఇష్టంగా తినేలా తన పాకశాస్త్ర కళతో మెప్పిస్తున్నది దేవరగట్ల లక్ష్మీ హరిత భవాని. ఇంజినీరింగ్ చద
Millet Policy | ప్రాచీన కాలం నుంచి భారతీయ రైతులు పండిస్తూ వస్తున్న తృణ ధాన్యాలపై తమ సహజసిద్ధ హక్కును కోల్పోనున్నారా? జొన్న, రాగి, కొర్ర, అరికె వంటి పంటలు పండించాలంటే ఇకనుంచి ఏ కార్పొరేట్ కంపెనీ కాళ్లో పట్టుకోవాల్
FitCop | బందోబస్తు విధులలో నిత్యం బిజీగా ఉండే పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషమైన జీవనం సాగిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందిలో అవగాహన తెస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి సాగులో రైతులు తలమునకలై ఉన్నారు. వానకాలంలో పండించిన పత్తి, వరి పంటలను రైతులు ఇప్పటికే దాదాపుగా విక్రయాలు పూర్తి చేసుకొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు