తరం మారినప్పుడు మనుషుల ఆలోచనలు, అలవాట్లలో కూడా చాలా తేడాలు ఉంటాయి. పాత తరం విహారం అనగానే తీర్థయాత్రలు చుట్టేసేవారు. మిలీనియల్స్ మాత్రం.. గిరి శిఖరాలు తిరిగి రావడమే నిజమైన ట్రావెలింగ్గా భావిస్తున్నారు.
ఇల్లు కొనడం.. వ్యాపారాన్ని మొదలుపెట్టడం.. ఆర్థిక స్వాతంత్య్రం.. ఈ మూడే ఇప్పుడు దేశంలోని అత్యధిక మిల్లేనియల్స్ దీర్ఘకాల లక్ష్యాలు. ‘ఫైబ్-మిల్లేనియల్ అప్గ్రేడ్ ఇండెక్స్' ఆధారంగా జరిగిన ఓ అధ్యయనంలో సొ�
దేశవ్యాప్తంగా మొత్తం గృహ రుణాల్లో మిల్లీనియల్స్, జెన్-జెడ్ గ్రూప్ (18-34 ఏండ్లవారు) వాటా 53 శాతంగా ఉన్నట్టు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో ప్రముఖ రియల్టీ పోర్టల్ మ్యాజిక్బ్రిక్స్ వెల్లడించింది. అయిత�
కొవిడ్ వల్ల కుదేలైన ఎన్నోరంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కొవిడ్ కాకలో ఉండగానే సినీరంగాన్ని ఓటీటీ తీసిన దెబ్బ అంతా ఇంతా కాదు. పులి మీద పుట్రలా కరోనా కారణంగా థియేటర్లకు దూరమైన ప్రేక్షకులను ఓటీటీ �
TVS X | కుర్రాళ్లను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘టీవీఎస్-ఎక్స్’ స్కూటర్ ఆవిష్కరించింది.
మీరు ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారా? అబద్ధాలు చెబుతూ సోషల్ మీడియాలో ఇతరుల్ని మెప్పిస్తున్నారా? పని ప్రదేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి బాస్కు అవే అబద్ధాలు చెబుతున్నారా?