రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కక్షగట్టి, ఆయన ప్రతిష్టను దిగజార్చాలనే కుట్రతోనే సీఎం రేవంత్రెడ్డి నోటీసులు ఇప్పించారని, ఇది రాక్షస ఆనందమేనని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మండిపడ్డారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికకు ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. మల్కపేట రిజర్వాయర్కు సాగునీరు విడుదల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ -2లో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పరిధిలోని నంది మేడారం పంప్హౌస్లో అధికారులు మోటార్లు ఆన్ చేశారు. నంది మేడారంలో 4, 6వ మోటార్ల
కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత మానేరు తీర రైతులకు నీటి కష్టాలు దూరమయ్యాయి. మల్లన్నసాగర్ నుంచి గతేడాది వరకు యాసంగిలోనూ కూడెల్లి వాగు ద్వారా నీళ్లు ఇవ్వడంతో ఎగువ మానేరు ప్రాజెక్టు నిండ
సిరిసిల్ల జిల్లా పరిధిలోని శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయంలో ముం పునకు గురైన బాధితులను తక్షణమే ఆదుకోవాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్
ఇల్లంత కుంట / సిరిసిల్ల రూరల్ ఏప్రిల్ 19 : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఇల్లంతకుంట మండలం కందికట్కూరు వద్ద మిడ్ మానేరులో ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు
Mid Maneru | రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే రెండు గేట్లను ఎత్తిన అధికారులు.. శనివారం రాత్రి మరో 8 గేట్లను ఎత్తారు. 24 వేల క్యూసెక్కుల న