Harish Rao | రేవంత్ రెడ్డి ఓ యూటర్న్ ముఖ్యమంత్రి అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆదాయం పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ అడ్డదారులు వెతుక్కుంటుందని మండిప�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మైక్రో బ్రూవరీల (సూక్ష్మ బీర్ల తయారీయూనిట్) ఏర్పాటుకు ఎక్సైజ్శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది.
ఎక్సైజ్ శాఖ పరిధిలో అత్యంత నష్టదాయకమైనది ఉన్నదంటే అది మైక్రో బ్రూవరీ వ్యాపారమేనని అనుభవంలోకి వచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులను ముగ్గులోకి దించాలని యోచిస్తున్నది.
టీసీయూఆర్ (తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్), ఆరు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల వారు ఈనెల 3 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవా�