భారత్లో అత్యంత వేగవంతమైన మెట్రో రైల్ సేవలు ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ 82 కి.మీ ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్), 28 క�
మెట్రో ఉద్యోగుల సర్వీస్ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన 244 మంది సర్వీస్ను 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రి�
Metro rail services | వినాయకుడి నిమజ్జనాల (Ganapati Immertions) నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro rail) సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న పెద్ద ఎత్తున గణపతి నిమజ్జనోత్సవం జరగనున్న నేపథ్యంలో అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో �
అనతికాలంలోనే అనూహ్యమైన ఆదరణ పొందిన హైదరాబాద్ మెట్రో.. మరో మైలురాయిని చేరుకున్నది. ఏకంగా ఇప్పుటివరకు 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చి..చరిత్రను లిఖించుకున్నది.
సొంతజాగలో ఇండ్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేసేందుకు నిధులు కేటాయించగా, వికారాబాద్ జిల్లాలో 6వేల మంది పేదలకు మేలు జరుగనున్నది. అదేవిధంగా జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల రుణ మాఫీ చేయనుండగా, 45 వేల మంది రైతులక�
కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసు వేళల్లో మార్పులు చేశామని ఎల్ అండ్ టీ మెట్రో సీఈఓ, ఎం. డీ కె.వీ.బీ.రెడ్డి తె�