Metro rail services | వినాయకుడి నిమజ్జనాల (Ganapati Immertions) నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro rail) సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న పెద్ద ఎత్తున గణపతి నిమజ్జనోత్సవం జరగనున్న నేపథ్యంలో అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో �
అనతికాలంలోనే అనూహ్యమైన ఆదరణ పొందిన హైదరాబాద్ మెట్రో.. మరో మైలురాయిని చేరుకున్నది. ఏకంగా ఇప్పుటివరకు 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చి..చరిత్రను లిఖించుకున్నది.
సొంతజాగలో ఇండ్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేసేందుకు నిధులు కేటాయించగా, వికారాబాద్ జిల్లాలో 6వేల మంది పేదలకు మేలు జరుగనున్నది. అదేవిధంగా జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల రుణ మాఫీ చేయనుండగా, 45 వేల మంది రైతులక�
కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసు వేళల్లో మార్పులు చేశామని ఎల్ అండ్ టీ మెట్రో సీఈఓ, ఎం. డీ కె.వీ.బీ.రెడ్డి తె�