కేంద్రం మొండి చేయి చూపడంతో నగరంలో మెట్రో విస్తరణ ఆశలు గల్లంతు అవుతున్నాయి. 10నెలలు గడిచిన డీపీఆర్లను ఆమోదించకపోవడంతో మెట్రో సంస్థ ఫేజ్-2 విస్తరణ అంశంలో ముందుకు కదల్లేకపోతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఓల్డ్ సిటీ మెట్రోకు ఇంకా చిక్కులు తొలగలేదు. పాత నగరానికి మెట్రో నిర్మాణంతో మంచి రోజులు వస్తాయంటూ ఇచ్చిన హామీలన్నీ భూసేకరణ వద్దనే నిలిచిపోతున్నాయి.
నార్త్ సిటీ మెట్రో నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. ప్రస్తుతం డీపీఆర్ తయారీపై హైదరాబాద్ మెట్రో సంస్థ దృష్టి పెట్టిన నేపథ్యంలో... మెట్రో నిర్మాణ ప్రక్రియలో భాగంగా పలు ప్రాంతాల్లో భూసార పరీక్షలతో భ�
ఏడున్నర కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణం కీలక దశకు చేరుకున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమైన భూసేకరణకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే గుర్తించిన ఆస్తుల్లో 60 శాతం ఆస్తుల సేక
రెండో దశ మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్తో నిండి ఉండే నగరంలో మెట్రో కారిడార్ల నిర్మాణం అధికారులకు ఒక పరీక్షగా మారింది.