భద్రాద్రి జిల్లాలో సురక్షిత స్థాయిలోనే భూగర్భజలాలు స్థిరంగా ఉన్నాయి. గడిచిన పదేళ్లుగా భూగర్భజలాలు సురక్షితస్థాయిలో ఉంటున్నాయి. జిల్లాలోని 17 మండలాల్లో అనుకున్నస్థాయిని మించి వర్షపాతం 20 శాతం ఎక్కువగా న�
రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూపాయి సాయం చేయకున్నా మంచిదే కాని, అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి చేశారు.
మోదీ పాలనంతా రైతులకు చీకటి రోజులేనని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఆరోపించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. ఎనిమిదేండ్లలో సాగు ఖర్చులను రెట్టింపు చేశారని శుక�
బెదిరింపులకు దిగుతూ రాష్ర్టాలపై ఒత్తిడి విధిలేక మీటర్లు బిగిస్తున్న ఏపీ సర్కారు ఉచిత విద్యుత్తు ఉన్నచోట రైతుల చేతికి బిల్లులు హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో సంస్కరణల విషయంల�