మండల విద్యాధికారులకు శిక్షణ అంశం.. మూడు ఉత్తర్వుల జారీ.. మూడింటిలోనూ మార్పులు, చేర్పులతో వేర్వేరు అంశాలతో షెడ్యూల్ విడుదల. ఇది జరిగింది కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే.. ఇదీ విద్యాశాఖ నిర్వాకం. ప్రణాళికాలో�
పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ మెరుగైన విద్యకు పెద్దపీట వేస్తాం.. ఉమ్మ డి పాలమూరు జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తర కుమారుడి ప్రగల్భాలుగానే మిగులు
రాజకీయ కక్షకు ఓ ఇద్దరు మండల విద్యాధికారులు బలవ్వాల్సి వచ్చింది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాశాఖ చర్యలు తీసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఆ ఇద్దరు ఎంఈవోలకు ఆగమేఘాల మీ�
ద్దపల్లి జిల్లా విద్యాశాఖలో గందరగోళం నెలకొన్నది. 14 మండలాలకు గానూ ఐదుగురు ఇన్చార్జి ఎంఈవోలు ఉండగా.. ఆపై అదనపు బాధ్యతలతో పర్యవేక్షణ కొరవడుతున్నది. హైస్కూల్ హెడ్మాస్టర్లకే ఫుల్ అడిషనల్ చార్జి ఇస్తుండడ