విద్యా బోధన ద్వారానే సామాజిక చైతన్యం తెలుస్తుందని ఎంఈఓ జయరాజు అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రావోజీతండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఊడుగు సుధాకర్ రావు, అనిత దం�
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ఖమ్మం జిల్లా సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జి.జయరాజు అన్నారు. మండల పరిధిలోని సూర్యతండాలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల విద్యా వనరుల కార్యాలయ ఆవరణలోని భవిత కేంద్రంలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో మంగళవారం దివ్యాంగ బాలలకు ఫిజియోథెరపీ నిర్వహించారు. ఈ ఫిజియోథెరపీ క్యాంప్ను మండల విద్యాశ
ఈ నెల 21 నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం జిల్లా కారేపల్లి మండల విద్యాశాఖ అధికారి జయరాజు తెలిపారు. మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఆయ�