మొంథా తుపాను ప్రభావంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి డిమాండ్ చేశారు. మండలంలోని సూర్యాతండా, పరిసర గ్ర
మొంథా తుఫాన్ తో చేతికి వచ్చిన పంట తుడిచిపెట్టకపోయిందని, తుఫాన్ బాధిత రైతులకు కేంద్ర, రాష్ట్రాలు భరోసా కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.