Harish Rao | ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఒకేసారి 70 మంది ఫుడ్ పాయిజన్కు గురి కావడం, అందులో ఒకరు మృతి చెందటం అత్యంత బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక రోగి మృతిచెందగా, 70 మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రోగులకు సోమవారం అన్నం, అరటి పండ్లు, గుడ్లతోపాటు పరమాన్నాన్ని కూడా వడ్డించారు.
‘ ‘విరాజి’ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మెంటల్ ఆసుపత్రి దగ్గర కొద్దిమంది ఉంటారు. వారి దగ్గరకు ఆండీ వస్తాడు. అతను వచ్చాక గందరగోళం మొదలవుతుంది. అదేంటి అనేది తెరపై చూడాలి. ఈ కథలో అంతర్లీనంగా సందేశం ఉంటుంద�
చేతిలో రెండేళ్ల చిన్న పిల్లాడు, ఎటు వెళ్తుందో తెలియదు. ఎక్కడ ఉన్నామనే సోయి లేదు. కానీ నవమాసాలు మోసిన ఆ చిన్న పిల్లాడితో మానసిక రోగి అయినా ఆ తల్లి చత్తీస్ఘడ్లోని బిలాస్పూర్కు చేరుకున్నది. ఆమె మానసిక పర