ఈ ఆధునిక యుగంలో పిల్లలు ఎక్కువగా ఇండోర్ ఆటలకు, గ్యాడ్జెట్లకు పరిమితమవుతున్నారు. ఆరుబయట ఆడుకోవడం బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఆటలన్నీ ఆరుబయటే. ఇళ్లల్లోకి ట్యాబ్లు, ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలు ప్లే గ్ర
యోగా సాధనతోనే శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని యోగా ఇన్ స్ట్రక్టర్ లు సత్తిష్ గౌడ్, జ్యోతి అన్నారు. అంతర్జాతీయ యోగ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద యోగా కార్యక్రమ
స్మార్ట్ సిటీ, ఫార్మా సిటీ, సైబర్ సిటీ, హైటెక్ సిటీ.. ఇలా ఎన్నెన్నో కొంగొత్త నగరాల గురించి తరుచూ వినే ఉంటాం. అయితే, పొరుగు దేశం భూటాన్లో మైండ్ఫుల్నెస్ సిటీ నిర్మాణాన్ని అక్కడి ప్రభుత్వం ప్రతిష్ఠాత్�
‘పేదోళ్లు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానలకు వస్తారు. వారికి రూపాయి కూడా భారం పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివెళ్లేలా చేయడం మన కర్తవ్యం’.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య �
నేనొక తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నాను. నా వయసు పద్దెనిమిది. ఇంజినీరింగ్ చదువుతున్నా. రెండేండ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నలను కోల్పోయాను. నేను ఒక్కగానొక్క కూతుర్ని. నన్ను గారాబంగా చూసుకునేవారు. క