KTR | సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
చైనాకు చెందిన ఈవీ కంపెనీ బీవైడీ.. భారతీయ మార్కెట్లో పట్టు సాధించేందుకు రూటు మార్చింది. బిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశీయంగా ఓ ఉత్పాదక కేంద్రాన్ని పెట్టాలనుకున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరా�
సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం బాధ్యత నిర్మాణ సంస్థ మెఘాదేనని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి చెప్పారు. అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Sunkishala | సుంకిశాల సైడ్వాల్ కూలిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అందుకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీఎంఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సుంక
రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు సీబీఐ గట్టి షాకిచ్చింది. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి లంచం ఇచ్చినట్లు రుజువుకావడం�
నిమ్స్ దవాఖానలో నూతన బ్లాక్ నిర్మాణానికి నాలుగు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. ఎల్అండ్టీ, మేఘా ఇంజినీరింగ్, ఎన్సీసీ, డీఎస్ఆర్ సంస్థలు వీటిని దాఖలు చేశాయి. ప్రస్తుతం ఈ టెండర్ల పరిశీలన జరుగుతున్
హైదరాబాద్ : మేఘా ఇంజనీరింగ్ సంస్థ థాయిలాండ్ నుంచి మరో 3 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకొని శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. ఆర్మీ ప్రత్యేక విమానంలో ఛంఢీఘడ్ నుండి నేరుగా బ్యాం�