రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోట చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సిరిసిల్ల పట్టణం, శివానగర్కు చెందిన దాసరి బాస్కర్ కూతురు హాసిన�
బోడుప్పల్లో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటనలో మృతుడి భార్య, కొడుకుతోపాటు మరో వ్యక్తిని రిమాండ్కు తరలించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రక