మైక్రోఆర్ఎన్ఏను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కున్కు వైద్య శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం లభించింది. సోమవారం నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. జ�
నగరంలోని మియాపూర్, మదీనాగూడకు చెందిన సింగమనేని విజయలక్ష్మి(70) అనే వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మరణించింది. అయితే పార్థీవదేహాన్ని అందరిలా దహనం చేయకుండా భవిష్యత్ తరాలకు పరిశోధన నిమిత్తం బాచుపల్లి �
వైద్య విజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని ఎస్వీఎస్ దవాఖాన, మెడికల్ కళాశాల డైరెక్టర్ కేజే రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య విజ్ఞాన సదస్సును విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిక
ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో నాలుగు రోజులుగా నిర్వహించిన వైద్యవిజ్ఞాన సదస్సు సోమవారం ముగిసింది. ఎస్వీఎస్ కళాశాల ఏర్పాటు చేసి 25ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా (ఎస్వీఎస్ మెడ్ ఎక్స్ పో- 2024)లో మానవ శరీర
నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల పదోన్నతులకు మోక్షం లభించింది. పరిపాలనా విభాగంతో పాటు ఇతర విభాగాలకు సంబంధించి మొత్తం 27మంది ఉద్యోగుల పదోన్న�