రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పేద విద్యార్థులకు సైతం వైద్య విద్య చేరువైంది. జిల్లాలోని గణపురం మండలానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థికి మెడ
రాష్ట్రంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలకు నయా పైసా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
TTD | తిరుమల,తిరుపతి దేవస్థానం పాలకమండలి(Ttd Board) పలు కీలక నిర్ణయాలు(Key Decision) తీసుకుంది. పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి(Chairman) అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది.