రాష్టంలో నిరుపేదలకు వైద్య సహాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏడాదిలో రూ.1070 కోట్ల ఆర్ధిక సహాయం అందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో 71
నేలకొండపల్లి మండలంలో జ్వరాల తీవ్రత తగ్గడం లేదు. ఇక్కడి ప్రభుత్వాసుపత్రికి బుధవారం కూడా 450కిపైగా రోగులు రావడం ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. వారం రోజులుగా దాదాపుగా ఇంతే సంఖ్యలో రోగులు వస్తుండడంతో వైద్య
ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చాకలి రవి ఇటీవల మృతిచెందగా ఆయన �
పేద ప్రజలకు ఉచితంగా సేవలు అందించేందుకే వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం పరిగిలో ఎమ్మెల్యే నివాసం ప్రాంగణంలో టీఆర్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స�
నర్సంపేట డయాగ్నస్టిక్స్ హబ్గా మారనుంది. పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన టెక్నాలజీతో తెలంగాణ డయాగ్నస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్ను ఏర్పాటు చేసింది. రూ.1.20 కోట్లతో నిర్మించిన ఈ స