ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి సతీమణి మంజుల, జడ్పీచైర్ పర్సన్ రోజాశర్మ, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సోలిపేట సతీశ్ రెడ్డి అన్నారు. దుబ్బాక �
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చెయ్యాలని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థ్ధి కొత్త �
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పాలన గురించి ప్రజలకు వివరించి మరోసారి గెలిపించేలా కార్యకర్తలు కృషిచేయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రబాకర్రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేం�
బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దివ్యాంగులకు చేయూతనిచ్చారు. సొంత డబ్బులతో వారి కోసం ప్రత్యేకంగా త్రీవీలర్ స్కూటీలు కొనుగోలు చేసి అందజేశారు. దుబ్బాక నియోజకవర�
ఓట్ల కోసం బీజేపీ నేతలు రాజకీయాలను మలినం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికులతోపాటు పాడి ఆవును కూడా వాడుకొంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారన�