ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాంత్రాలు (ఈవీఎం)లను ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి అలవాటేనని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
పదిహేనేండ్ల బీజేపీ ఆధిపత్యాన్ని బద్దలుకొట్టి.. ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు షెల్లీ ఒబెరాయ్. మొత్తం 266 ఓట్లలో 150 సాధించి ప్రత్యర్థిని మట్టికరిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పశ్చిమ ఢిల్లీలోన�
పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఢిల్లీ మేయర్ ఎన్నిక బుధవారం ఎట్టకేలకు జరిగింది. అనుకున్నట్టుగానే ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆప్ చేజిక్కించుకొన్నది. స్థానిక సివిక్ సెంటర్లో జరిగిన ఎన్నికల్లో ఆప్ అభ్యర్�
సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక పూర్తయి, ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ‘గూండాలు ఓడిపోయారు. ప్రజలు గెలిచారు’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
Shelly Oberoi | నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడమే తమ ప్రధాన ఎజెండా అని ఢిల్లీ నూతన మేయర్ షెల్లీ ఒబెరాయ్ చెప్పారు. ఇవాళ ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి ఆమె మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ మేయర్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. సోమవారం మేయర్ ఎన్నిక కోసం సభ జరిగింది. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయవచ్చని ప్రిసైడింగ్ అధికారి, బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ప్రకటించారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణం ఎన్నిక నిర్వహించాలి | కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మేయర్, ఉప మేయర్, మున్సిపల్ చైర్పర్సర్ల ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సూచించారు. మేయర్, చైర్ప�