ఇంగ్లండ్ పర్యటనను ఆస్ట్రేలియా గెలుపుతో ఆరంభించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా ముగిసిన తొలి మ్యాచ్లో కంగారూలు.. 28 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించారు. మొదట బ్యాటింగ్ �
కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న సికిందర్ రజా(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. మార్క్ వుడ్ వేసిన 16వ ఓవర్లో సింగిల్ తీసి యాభైకి చేరువయ్యాడు. 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో అతను 50 రన్స్ చేశాడు.
పంజాబ్ కింగ్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్నమాథ్యూ షార్ట్(34) ఔటయ్యాడు. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతికి అతను క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 45 రన్స్ వద్ద పంజాబ్ మూడో వికెట్ పడ
ఐపీఎల్ పదహారో సీజన్కు ముందు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఫ్రాంఛైజీకి షాక్. ఆ జట్ట స్టార్ ఓపెనర్ జానీ బెయిర్స్టో (Jonny Bairstow) సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) అతడికి గ్రీన్ సిగ్నల్ ఇ�