రాజప్రాసాదంలోని అంతఃపురంలోకి వెళ్లబోతూ..ఆ ద్వారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఒక్కటే ద్వారం! మొన్న
వచ్చినప్పుడు అక్కను చూడాలన్న తొందరలో అప్పుడు గుర్తించలేదు.
జ్యేష్ఠ మాసపు తొలి రోజులు..కాకతీయ సామ్రాజ్యంలోని అనుమనగల్లు మండల ప్రధాన రహదారి.. యవనాశ్వంపై ఓ యువకుడు దిగాలుగా అటూఇటూ చూస్తూ వెళ్తున్నాడు.
మహోన్నత కాకతీయ సామ్రాజ్యం పతనమై.. ఢిల్లీ సుల్తానుల పాలనలో తెలుగు
జరిగిన కథ : నారాంబ, పేరాంబ.. ఓ మాసం అటూ ఇటుగా మగబిడ్డలనే ప్రసవించారు. కానీ, ధనుర్వాతం కమ్మడంతో పేరాంబ శివసాయుజ్యం పొందింది. అప్పుడే మరో విషాదవార్త. కూతురి మరణవార్త విని.. తల్లి దాయాంబ కూడా గుండె ఆగి మరణించింద�
వర్తక బిడారుతో కలిసి రెండేండ్ల తర్వాత ద్వీపరాజ్యానికి బయల్దేరాడు జాయప. కానీ, నాలుగో రోజున జరిగిన ఓ ఊహించని పరిణామంతో.. తిరిగి మళ్లీ అనుమకొండ బాట పట్టాడు. అర్ధరాత్రివేళ అనుకోని రీతిలో గాయపడి, స్పృహ కోల్పోయ